The new icon.. best sellar.

999.00

ాక క్రమపద్ధతిలో ఈ పుస్తకం

కూల్చివేస్తుందని శౌరీ చెప్పారు.

“గఈ వక్కాణింపులు,వాదనలు అస్సలు పరిశీలనకు నిలవజాలవు. సావర్కర్ మన గురించి, మన చరిత్ర గురించి లేదా నిజానికి తన గురించి తాను సృష్టించిన కట్టుకథలు ఖచ్చితంగా పరీక్షకు నిలువవు.

సావర్కర్ ఆదేశాలను మనం స్వీకరించినట్టయితే హిందుత్వ రాజ్యం తాను నిందించే ‘ఇస్లామిక్ ‘ రాజ్యంగా అటువంటి పరిస్థితి మారు తుందని అరుణ్ శౌరి ఈ గ్రంధంలో వివరించాడు.

మన సమాజం ద్వేషంతో నిండిపోతుంది.ప్రతీకారం, ఆయన మాటల్లో చెప్పాలంటే ‘‘అతి క్రూరత్వం’’ దానితోపాటువచ్చేవన్నీ నియమాలు అవుతాయి’’ అని శౌరి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

అటువంటి పరిస్థితి నుంచి బయటపడటానికి సంభాషణ లేక ప్రవచనం ఒక సాధనంగా ఉంటుంది.

‘మహాకారణం’ పేరుతో ఉద్దేశపూర్వకంగా వ్యాపింప జేసే అసత్యాల తాకిడికి అది ముక్కలయి ఉండేదే. ఒక్క మాటలో చెప్పాలంటే, హిందూ మతం విపరీత పోకడలకు నెలవయ్యేది. భారతదేశం పాకిస్తాన్‌గా మారే మార్గంలో పయనించి ఉండేది ”.

పెంగ్విన్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం జనవరి 30నుండి లభ్యమౌతుంది.

ఇది మొదట ‘‘ సౌత్ ఫస్ట్‌ ’’లో తరువాత ద వైర్ తెలుగు లో ప్రచురించబడింది .

కావాల్సిన వారు సంప్రదించ గలరు.

  1. *అసలు ధర- ₹999/-

 

 

 

 

 

 

ుకథలను కూడా ఒన స్వీయ కట్ట్ ప్రవచించిన తకుండా సావార్కరల గురించే కా హిందూ అస్థిత్వాభారతీయ చరిత్ర,ుల ” ఆధారంగా, 50కి పైగా వనరవ్స్) సహా “5ాగారాలతో(ఆర్కైాచీన పత్ర భాండత చరిత్రలు, ప్రనివేదికలు,జీవికార్డులు,నిఘా వి. సమకాలీన రిిన విమర్శలు అక్తి నుండి వచ్చ పేరుగాంచిన వ్యను సవాలు చేయడంలోజకీయ సిద్ధాంతాలభావజాలంతో సహా రాతం, హిందూ మితవాద  వ్యవస్థీకృత మశం ఉంది. ఎందుకంటే దారితీసే అవకా తీవ్రమైన చర్చలకుదుపరిచిన విమర్శలురి తన గ్రంధంలో పొంర్శకు గురయ్యారు. శౌు ఆయన తీవ్ర విమను సమర్థించినందుకస్క్లూషనరీ’రాజకీయాలహాయింపు లేక ఎక్స్తారు. అయితే ‘మినదులు చాలా మంది గౌరవిు సమర్థించే మితవాపథాన్ని హిందూత్వనమెజారిటీ దేశం’’ దృక్పోయాడు. తన ‘‘హిందూ-ద వ్యక్తిగా మిగిలివర్కర్ ఒక వివాదాస్పశౌరి విశ్లేషిస్తాడు. సా్రహీత అయిన అరుణ్

షణ్ అవార్డు ’లో పద్మభూ‘‘ద న్యూ ఐకాన్‌’డం ద్వారా తన రాలతో సరిపోల్చచారిత్రక ఆధాను, ఆదేశాలను ని, ఆయన వాదనల్ వారసత్వాన్ారు. సావర్కరావిగా పేరొంద జాతీయవాద మేధ్రముఖ హిందూ ఆ కాలంలో ఆయన పా పని చేశారు.శౌరి మంత్రిగ98–2004) అరుణ్ త్వంలో ( 19ీ వాజ్‌పేయి ప్రభు. అటల్ బిహారలేషిస్తుంది’’నాత్మకంగా విశ్పుస్తకం “విమర్శారసత్వాలను ఈ తం, భావజాలం, వర్ సావర్కర్ జీవి వినాయక్ దామోదభావించబడుతున్నపద వ్యక్తిగా త్యంత వివాదాస్రాజకీయాల్లో అ, సమకాలీన భారత ్వ సిద్దాంతకారుడుంచారు. హిందూత ప్రకటిడుదల చేస్తున్నట్లు అనే గ్రంథాన్ని  వి’ద న్యూ ఐకాన్ ‘తాను రచించిన ిన అరుణ్ శౌరి ్రసిద్ద రచయిత అయత, జర్నలిస్ట్, సుపి, ఆర్థికవేత్ కేంద్ర మంత్రచెప్పారు.  మాజీరుణ్ శౌరీ ట్టం చేస్తుందని  అపద్దతిలో నేలమంథం ఒక క్రమకథలను తన గ్రోవున్న కట్టుంచి ప్రచారంలు సావర్కర్ గురిశ చరిత్రతోపాటత్స్” భారతదేవర్కర్స్ మిమాంటిలింగ్ సా Icon “డిస్ించిన The Newన అరుణ్ శౌరీ రచంధీ వర్దంతి(జనవరి) రోజు విడుదలవుతున్

Category:

Description

గాంధీ వర్దంతి(జనవరి) రోజు విడుదలవుతున్న అరుణ్ శౌరీ రచించిన The New Icon “డిస్మాంటిలింగ్ సావర్కర్స్ మిత్స్”

భారతదేశ చరిత్రతోపాటు సావర్కర్ గురించి ప్రచారంలోవున్న కట్టుకథలను తన గ్రంథం ఒక క్రమపద్దతిలో నేలమట్టం చేస్తుందని అరుణ్ శౌరీ చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి, ఆర్థికవేత్త, జర్నలిస్ట్, సుప్రసిద్ద రచయిత అయిన అరుణ్ శౌరి తాను రచించిన ‘ద న్యూ ఐకాన్ ‘ అనే గ్రంథాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

హిందూత్వ సిద్దాంతకారుడు, సమకాలీన భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా భావించబడుతున్న వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం, భావజాలం, వారసత్వాలను ఈ పుస్తకం “విమర్శనాత్మకంగా విశ్లేషిస్తుంది’’.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ( 1998–2004) అరుణ్ శౌరి మంత్రిగా పని చేశారు.
ఆ కాలంలో ఆయన ప్రముఖ హిందూ జాతీయవాద మేధావిగా పేరొందారు. సావర్కర్ వారసత్వాన్ని, ఆయన వాదనలను, ఆదేశాలను చారిత్రక ఆధారాలతో సరిపోల్చడం ద్వారా తన ‘‘ద న్యూ ఐకాన్‌’’లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన అరుణ్ శౌరి విశ్లేషిస్తాడు.

సావర్కర్ ఒక వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయాడు. తన ‘‘హిందూ-మెజారిటీ దేశం’’ దృక్పథాన్ని హిందూత్వను సమర్థించే మితవాదులు చాలా మంది గౌరవిస్తారు. అయితే ‘మినహాయింపు లేక ఎక్స్క్లూషనరీ’రాజకీయాలను సమర్థించినందుకు ఆయన తీవ్ర విమర్శకు గురయ్యారు. శౌరి తన గ్రంధంలో పొందుపరిచిన విమర్శలు తీవ్రమైన చర్చలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవస్థీకృత మతం, హిందూ మితవాద భావజాలంతో సహా రాజకీయ సిద్ధాంతాలను సవాలు చేయడంలో పేరుగాంచిన వ్యక్తి నుండి వచ్చిన విమర్శలు అవి.

సమకాలీన రికార్డులు,నిఘా నివేదికలు,జీవిత చరిత్రలు, ప్రాచీన పత్ర భాండాగారాలతో(ఆర్కైవ్స్) సహా “550కి పైగా వనరుల ” ఆధారంగా, భారతీయ చరిత్ర, హిందూ అస్థిత్వాల గురించే కాకుండా సావార్కర్ ప్రవచించిన తన స్వీయ కట్టుకథలను కూడా ఒక క్రమపద్ధతిలో ఈ పుస్తకం
కూల్చివేస్తుందని శౌరీ చెప్పారు.

“ఈ వక్కాణింపులు,వాదనలు అస్సలు పరిశీలనకు నిలవజాలవు. సావర్కర్ మన గురించి, మన చరిత్ర గురించి లేదా నిజానికి తన గురించి తాను సృష్టించిన కట్టుకథలు ఖచ్చితంగా పరీక్షకు నిలువవు.

సావర్కర్ ఆదేశాలను మనం స్వీకరించినట్టయితే హిందుత్వ రాజ్యం తాను నిందించే ‘ఇస్లామిక్ ‘ రాజ్యంగా అటువంటి పరిస్థితి మారు తుందని అరుణ్ శౌరి ఈ గ్రంధంలో వివరించాడు.

మన సమాజం ద్వేషంతో నిండిపోతుంది.ప్రతీకారం, ఆయన మాటల్లో చెప్పాలంటే ‘‘అతి క్రూరత్వం’’ దానితోపాటువచ్చేవన్నీ నియమాలు అవుతాయి’’ అని శౌరి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

అటువంటి పరిస్థితి నుంచి బయటపడటానికి సంభాషణ లేక ప్రవచనం ఒక సాధనంగా ఉంటుంది.
‘మహాకారణం’ పేరుతో ఉద్దేశపూర్వకంగా వ్యాపింప జేసే అసత్యాల తాకిడికి అది ముక్కలయి ఉండేదే. ఒక్క మాటలో చెప్పాలంటే, హిందూ మతం విపరీత పోకడలకు నెలవయ్యేది. భారతదేశం పాకిస్తాన్‌గా మారే మార్గంలో పయనించి ఉండేది ”.

పెంగ్విన్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం జనవరి 30నుండి లభ్యమౌతుంది.

ఇది మొదట ‘‘ సౌత్ ఫస్ట్‌ ’’లో తరువాత ద వైర్ తెలుగు లో ప్రచురించబడింది .

కావాల్సిన వారు సంప్రదించ గలరు.

*అసలు ధర- ₹999/-

Reviews

There are no reviews yet.

Be the first to review “The new icon.. best sellar.”

Your email address will not be published. Required fields are marked *